corona

కొత్తగా 22 కరోనా కేసులు

రాష్ట్రంలో మంగళవారం 14,339 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది.

రాష్ట్రంలో మంగళవారం 14,339 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది.  


Comment As:

Comment (0)