Local-News

భువనగిరి మండల పరిధిలోని సిరివేణికుంట గ్రామానికి చెందిన నాగు శ్రీలత ఇటీవలే మరణించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్ మంగళవారం వారి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు.

భువనగిరి మండల పరిధిలోని సిరివేణికుంట గ్రామానికి చెందిన నాగు శ్రీలత ఇటీవలే మరణించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్… Read more

మంచిర్యాల లోని NTR నగర్ కాలనీలో వరద ముంపు కు గురై ఆశ్రయం కోల్పోయి అనేక నస్టపోయిన నిరుపేదలకు 6వ రోజు గా బుధవారం రోజు కూడ మంచిర్యాలలోని వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెద్దర్లు,దుస్తులు,చీరలు, వస్తువులను వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మడుపు రామ్

మంచిర్యాల లోని NTR నగర్ కాలనీలో వరద ముంపు కు గురై ఆశ్రయం కోల్పోయి అనేక నస్టపోయిన నిరుపేదలకు 6వ రోజు గా బుధవారం రోజు కూడ మంచిర్యాలలోని వెలుగు ఫౌండేషన్… Read more