Local-News

bhaskar rao

మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలంలో ఆదివారం మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పర్యటించనున్నారు. కార్యక్రమాల వివరాలు ఉదయం 8 గంటలకు బాల్నేపల్లి గ్రామం నందు పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా నూతనంగా నిర్మించిన వైకుంట ధామం ప్రారంబోత్సవం మ

మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలంలో ఆదివారం మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పర్యటించనున్నారు. కార్యక్రమాల వివరాలు ఉదయం 8 గంటలకు… Read more

sdfgh0983

ఈ ఘటనలో ఇప్ప‌టి వ‌ర‌కూ 61 మంది ప్రయాణికులు మృతి చెందారు. మ‌రో 52 మంది గాయపడ్డార‌ని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక గవర్నర్ తెలిపారు.

కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాద స‌మ‌యంలో… Read more

blackmail

పెళ్లికి వచ్చిన మరదలిపై మనసు పడిన ఓ బావ తన మరదలిని సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నాడు.. ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి .. బ్లాక్ మెయిల్ చేశాడు.. ప్లాన్ రివర్స్ కావడంతో కటకటాలపాలయ్యాడు..

ఇష్టపడి ప్రేమించుకున్న జంటలే మధ్యలో విడిపోతున్నారు.. అలాంటిది బలవంతంగా సొంతం చేసుకోవాలనుకున్నాడు ఓ యువకుడు.. అదికూడా వరుసకు మరదలు కావడంతో మరింత రెచ్చిపోయాడు.… Read more

సోష‌ల్ మీడియా ద్వారా సామాజిక వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఐటీ శాఖ‌ కేటీఆర్ ఆదేశించారు. జ‌ర్న‌లిస్టుల‌ను అవ‌మానిస్తూ, వేధిస్తున్న దుర్మార్గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ

సోష‌ల్ మీడియా ద్వారా సామాజిక వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఐటీ శాఖ‌… Read more

tamilsai

యాదాద్రి దర్శనానికి వెళ్లినప్పుడు నేనేమైనా బీజేపీ జెండా పట్టుకున్నానా? నేను నా భర్తతో కలసి ఒక సామాన్య భక్తురాలిగా గుడికి వెళ్లాను. ఈవో, కలెక్టర్‌ ప్రొటోకాల్‌ ప్రకారం వచ్చారా లేదా అనేది పట్టించుకోలేదు.

యాదాద్రి దర్శనానికి వెళ్లినప్పుడు నేనేమైనా బీజేపీ జెండా పట్టుకున్నానా? నేను నా భర్తతో కలసి ఒక సామాన్య భక్తురాలిగా గుడికి వెళ్లాను. ఈవో, కలెక్టర్‌… Read more

ముంబయి: క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసును తొలుత దర్యాప్తు చేసిన అప్పటి ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి

ముంబయి: క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసును తొలుత దర్యాప్తు… Read more

జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వింత ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణవాసులకు ఆశ్చర్యానికి గురిచేస్తూ చేపల వర్షం కురిసింది. పట్టణంలోని సాయినగర్ లో మధ్యాహ్నం వర్షపు నీటితో పాటు చేపలు వుండటం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వింత ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణవాసులకు ఆశ్చర్యానికి గురిచేస్తూ చేపల వర్షం కురిసింది. పట్టణంలోని… Read more