Local-News

Ramnath

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ముచ్చింతల్‌లోని రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆదివారం దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు.… Read more

Read more

నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం గ్రామం లో కాంగ్రెస్ నాయకుడు చెన్న బోయిన పెద్ద లక్ష్మయ్య ఇటీవల మరణించడం జరిగింది.

నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం గ్రామం లో కాంగ్రెస్ నాయకుడు చెన్న బోయిన పెద్ద లక్ష్మయ్య ఇటీవల మరణించడం జరిగింది లక్ష్మయ్య కుటుంబానికి… Read more