Local-News

హాలియా మున్సిపాలిటీలో లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు వీరసేన కె.జె. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుముల మండల ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర దినం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు

హాలియా మున్సిపాలిటీలో లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు వీరసేన కె.జె. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుముల మండల ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర దినం సందర్భంగా… Read more

దేశంలో power crisis మరింత ముదరకముందే చర్యలకు ఉపక్రమించిన govt of india మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని థర్మల్ ప్లాంట్ల వద్ద coal stocks అడుగంటిన నేపథ్యంలో బొగ్గు రైళ్లు సాఫీగా, వేగంగా ప్రయాణించేందుకు వీలుగా 42 passenger trainsను రద్దు

న్యూఢిల్లీ : దేశంలో power crisis మరింత ముదరకముందే చర్యలకు ఉపక్రమించిన govt of india మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని థర్మల్ ప్లాంట్ల వద్ద… Read more

ఏలూరు జిల్లా జి. కొత్తపల్లిలో వైఎస్ఆర్‌సీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితుల్ని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. హత్యకు సంబంధించి మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిగా

ఏలూరు జిల్లా జి. కొత్తపల్లిలో వైఎస్ఆర్‌సీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితుల్ని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియా… Read more

సుందరయ్య త్యాగం మహోన్నతమని అయన స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి సందర్బంగా నర్సంపేట పట్టణం లోని వరంగల్ రోడ్డు

సుందరయ్య త్యాగం మహోన్నతమని అయన స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి సందర్బంగా… Read more

తిరుమల శ్రీవారికి కూరగాయల రైతులు లారీని విరాళంగా అందజేశారు. కర్ణాటకలోని ముళబాగల్ మాజీ ఎమ్మెల్యే జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని తిరుమల,తిరుమపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ మేరకు లారీ తాళంచెవులను ఆయనక

తిరుమల : తిరుమల శ్రీవారికి కూరగాయల రైతులు లారీని విరాళంగా అందజేశారు. కర్ణాటకలోని ముళబాగల్ మాజీ ఎమ్మెల్యే జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల… Read more

తిరుపతి జిల్లాలోని పిచ్చాటూరు తహసీల్దార్ శ్రీదేవిని డిప్యూటీ తహసీల్దారు (డీటీ)గా పర్మినెంట్ రివర్షన్ ఇస్తూ, అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం వీఆర్వో శ్రీనివాసులును సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ

తిరుపతి జిల్లాలోని పిచ్చాటూరు తహసీల్దార్ శ్రీదేవిని డిప్యూటీ తహసీల్దారు (డీటీ)గా పర్మినెంట్ రివర్షన్ ఇస్తూ, అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం వీఆర్వో శ్రీనివాసులును… Read more

Online trend ను క్యాష్ చేసుకోవాలనుకుందో Startup Company. దాదాపుగా అన్నీ ఆన్ లైన్ లోనే దొరికేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల App లు దీనికి సంబంధించిన అందుబాటులో ఉన్నాయి

కోల్కతా :  Online trend ను క్యాష్ చేసుకోవాలనుకుందో Startup Company. దాదాపుగా అన్నీ ఆన్ లైన్ లోనే దొరికేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల App లు… Read more

Read more