Entertainment

ewefw

ఈ నెల 13న లైబ్రరీ సెంటర్‌లో బొమ్మిడి నరసింహారావుపై నిందితులు దాడికి పాల్పడ్డారు. స్థానికులు గుమికూడటంతో వీరిలో శ్రీకాంత్‌ పిస్టల్‌తో కాల్చి పారిపోయాడు. బాధితుడు నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గుంటూరు జిల్లాలో గన్‌లు కలకలంరేపాయి. ఈ నెల 13న దాచేపల్లిలో కలకలంరేపిన కాల్పుల కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న లైబ్రరీ సెంటర్‌లో… Read more

ewefw

ఈ నెల 13న లైబ్రరీ సెంటర్‌లో బొమ్మిడి నరసింహారావుపై నిందితులు దాడికి పాల్పడ్డారు. స్థానికులు గుమికూడటంతో వీరిలో శ్రీకాంత్‌ పిస్టల్‌తో కాల్చి పారిపోయాడు. బాధితుడు నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గుంటూరు జిల్లాలో గన్‌లు కలకలంరేపాయి. ఈ నెల 13న దాచేపల్లిలో కలకలంరేపిన కాల్పుల కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న లైబ్రరీ సెంటర్‌లో… Read more

sadfgtre

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై కీలక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే.. “తెలంగాణలో 91,147 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. వాటన్నింటిని భర్తీ చేస్తాం. ఈ రోజు నుంచే నోటిఫై చేసేస్తారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై కీలక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే.. “తెలంగాణలో 91,147 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. వాటన్నింటిని భర్తీ… Read more

దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీ గ్రామ పంచాయితిలో శుక్రవారం హోళీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. గిరిజన నాయకుడు సిద్దు నాయక్ పాల్గొని మహిళలు, యువకులు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీ గ్రామ పంచాయితిలో శుక్రవారం హోళీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. గిరిజన నాయకుడు సిద్దు నాయక్ పాల్గొని మహిళలు, యువకులు హోలీ… Read more

తిరుమల : సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోటాను సోమవారం సాయంత్రం 4గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. కాగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ,

తిరుమల : సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోటాను సోమవారం సాయంత్రం 4గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల… Read more

టెక్సాస్ (అమెరికా): అమెరికా దేశంలోని టెక్కాస్ నగరంలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించిన ఘటన సంచలనం రేపింది.టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ట్రాక్టర్-ట్రైలర్‌లో 46 మంది వలసదారులు

టెక్సాస్ (అమెరికా): అమెరికా దేశంలోని టెక్కాస్ నగరంలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించిన ఘటన సంచలనం రేపింది.టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో… Read more

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే.దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆందోళన నెలకొన్న విషయం… Read more

గోపవరంలో బోనాలతో ఊరేగింపు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరంలో అమ్మవారి బోనాలసంబురం మొదలయ్యింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే.. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి

గోపవరంలో బోనాలతో ఊరేగింపు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరంలో అమ్మవారి బోనాలసంబురం మొదలయ్యింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే.. భక్తులు అమ్మవారికి… Read more

బిజెపి ప్రచారంలో పాల్గొన్న నల్లగొండ నియోజకవర్గ బిజెపి నాయకురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మునుగోడు మండలం జమిస్తాన్ పల్లిలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో నల్లగొండ నియోజకవర్గ బిజెపి… Read more