Local-News

సల్కునూర్ PACS చైర్మన్ గడ్డం స్పురధర్ రెడ్డి గారి సతీమణి గడ్డం శ్రీ. లక్ష్మమ్మ గారు ఇటివలే అనారోగ్య కారణాలచే మరణించారు ఈరోజు హైదరాబాద్ జుబ్లిహిల్ల్స్ లోని ఫిలిం నగర్ కల్చరర్ క్లబ్ నందు

సల్కునూర్ PACS చైర్మన్ గడ్డం స్పురధర్ రెడ్డి గారి సతీమణి గడ్డం శ్రీ. లక్ష్మమ్మ గారు ఇటివలే అనారోగ్య కారణాలచే మరణించారు ఈరోజు హైదరాబాద్ జుబ్లిహిల్ల్స్… Read more

చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఉదయం 5 గంటలకు ప్రాంతంలో కారు దగ్ధం.ఇందులో మొత్తం ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో

చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఉదయం 5 గంటలకు ప్రాంతంలో కారు దగ్ధం.ఇందులో మొత్తం ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఎవరికి ఎటువంటి… Read more

సీఎం జగన్ మోహన్‌రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులుగా మార్చేసిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.కొండల్ని ఏ విధంగా పెంచుతారంటూ న్యాయస్థానం సైతం ప్రశ్నించిందని గుర్తు చేశారు. దోచుకుంటూ.. పర్యావరణ విధ్వంసం చేయమని

మంగళగిరి: సీఎం జగన్ మోహన్‌రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులుగా మార్చేసిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.కొండల్ని… Read more

దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది మృతిచెందారు. మరో 1,39,073 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్‌ నుంచి… Read more