Local-News

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు నందు గల SP ఫంక్షన్ హాల్ నందు శ్రీ గోపి కృష్ణ రైస్ మిల్ యజమాని రాయిని విశ్వనాద్ గారి కుమార్తె వివాహానికి, జాస్తి సుబ్బారావు గార్డెన్స్ నందు BJP నాయకులూ బంటు సైదులు గారి కుమారుడి వివాహానికి హాజారు అయ్యి నూతన వదువరు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు నందు గల SP ఫంక్షన్ హాల్ నందు శ్రీ గోపి కృష్ణ రైస్ మిల్ యజమాని రాయిని విశ్వనాద్ గారి కుమార్తె వివాహానికి,… Read more

ఖానాపురం సోసైటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓడీసీఎంఎస్ చైర్మన్ , మార్క్ ఫేడ్ డైరెక్టర్ గుగులోతు రామస్వామి నాయక్ సందర్శించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి

ఖానాపురం సోసైటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓడీసీఎంఎస్ చైర్మన్ , మార్క్ ఫేడ్ డైరెక్టర్ గుగులోతు రామస్వామి నాయక్ సందర్శించారు.ఈసందర్భంగా ఆయన… Read more

చత్తీస్‌ఘడ్‌లో గంటపాటు మావోయిస్టులు కాల్పులు జరిపారు. దంతెవాడ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై గంటసేపు మావోయిస్టులకు సీఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి.

Maoists Attack: చత్తీస్‌ఘడ్‌లో గంటపాటు మావోయిస్టులు కాల్పులు జరిపారు. దంతెవాడ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై గంటసేపు మావోయిస్టులకు సీఆర్పిఎఫ్… Read more

మెయిల్‌ ద్వారా ఎంసెట్‌ తేదీలు మార్చుకొనే అవకాశం ఎంసెట్‌ విద్యార్థులకు కొత్త సమస్య తలెత్తింది. ఒకే రోజు ఎంసెట్‌తోపాటు సెంట్రల్‌ కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్​‍ టెస్ట్ (సీయూఈటీ) కూడా ఉండటంతో

మెయిల్‌ ద్వారా ఎంసెట్‌ తేదీలు మార్చుకొనే అవకాశం ఎంసెట్‌ విద్యార్థులకు కొత్త సమస్య తలెత్తింది. ఒకే రోజు ఎంసెట్‌తోపాటు సెంట్రల్‌… Read more

కర్నూలు నుండి సుంకేసుల వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని కోరుతూ ఎస్ ఎఫ్ ఐ,డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ డిప్యూటీ సూపరిండెంట్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా

కర్నూలు నుండి సుంకేసుల వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని కోరుతూ ఎస్ ఎఫ్ ఐ,డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ డిప్యూటీ సూపరిండెంట్ కుమార్ కి వినతి పత్రం… Read more

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అల్లవారిపాలెంలో గ్రామంలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. యకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అల్లవారిపాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అల్లవారిపాలెంలో గ్రామంలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు.… Read more

cm_kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పెద్దపల్లి జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌.. సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ..

పెద్దపల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పెద్దపల్లి జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌..… Read more

కళ్యాణదుర్గం మండలం యాటకల్లు గ్రామంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. ఘటనలో వలంటీర్ హనుమంతు రాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు కల్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనంతపురం జిల్లా : కళ్యాణదుర్గం మండలం యాటకల్లు గ్రామంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. ఘటనలో వలంటీర్ హనుమంతు రాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు… Read more

నాగోబా జాతరకు హాజరైన మంత్రులు

గిరిజనులు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించే నాగోబా జాతరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. గిరిజన… Read more