Entertainment

aap

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. 117 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 91 సీట్లను గెలిచి చరిత్ర సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఈ ఫలితాలపై ఆ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. 117 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 91 సీట్లను గెలిచి చరిత్ర సృష్టించింది ఆమ్ ఆద్మీ… Read more

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నడుమ.. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి పావులు బీజేపీకి లాభం చేకూర్చుతోందనే వాదన వినిపిస్తోంది. బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయని రాజాసింగ్ అన్నారు.

యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ తదుపరి టార్గెట్ కేసీఆర్ ను గద్దెదించడమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో ముందస్తు… Read more