Entertainment

pention

ఉగాది పండగ ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు శుభవార్త. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో కరువు భత్యం(డీఏ)ను కేంద్రం 3ు పెంచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఈ పెంపును అమలు చేయనున్నట్టు తెలిపింది. తాజా పెంపుతో డీఏ 34 శాతానికి చేరింది. దీంతో

ఉగాది పండగ ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు శుభవార్త. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో కరువు భత్యం(డీఏ)ను కేంద్రం 3ు పెంచింది.… Read more

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు వెల్లడించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే మోడీ సర్కారుపై రణ నినాదంతో ముందుకెళ్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్

* వడ్లను కొనుగోలు చేయకుంటే మోడీ సర్కారుపై రణ నినాదంతో ముందుకెళ్తామ్

* దేశ వ్యాప్తంగా వన్ నేషన్-వన్ ప్రోక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేయాలి

Read more