Entertainment

89694966

పంజాబ్‌ రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైంది. 117 సీట్లకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.

ఒకే దశలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 1304 మంది బరిలో… Read more

siddipetatalli

భూమి విక్రయించగా వచ్చిన డబ్బులు మొత్తం తనకు ఇవ్వలేదని సిద్ధిపేట జిల్లాలో ఓ కొడుకు కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రిని కర్రతో కొట్టి గాయపరిచాడు. కొడుకు ఒడిగట్టిన కిరాతకానికి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణపాయస్థితిలో

కన్నతల్లి పాలిట కన్న కొడుకే కాలయముడయ్యాడు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో కన్నతల్లికి నిప్పంటించాడు. అడ్డొచ్చిన తండ్రిని కర్రతో అతి దారుణంగా… Read more

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధి కోనరావుపేట మండలం సిరిసిల్ల-నిమ్మ పెళ్లి నిజామాబాద్ జిల్లాను కలిపే ప్రధాన రహదారి కొండాపూర్ శివారులో పెంటి వాగు బ్రిడ్జి అకాల వర్షాల కారణంగా కులిపోవడంతో రెండు జిల్లాలకు పోయే ప్రధాన రహదారికి అంతరాయం ఏర్పడింది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధి కోనరావుపేట మండలం సిరిసిల్ల-నిమ్మ పెళ్లి నిజామాబాద్ జిల్లాను కలిపే ప్రధాన రహదారి కొండాపూర్ శివారులో… Read more