Local-News

56453rfgz

మిర్యాలగూడ కేంద్రంలో అశోక్ నగర్ లో బుధవారం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంబించారు.

మిర్యాలగూడ కేంద్రంలో అశోక్ నగర్ లో బుధవారం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంబించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా… Read more

నూతనకల్ మండలం బిక్కుమల్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పల్లా సుదర్శన్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి కేసు నమోదు నమోదు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బిక్షం నాయక్ డిమాండ్ చేశారు.

నూతనకల్ మండలం బిక్కుమల్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పల్లా సుదర్శన్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి కేసు నమోదు నమోదు చేయాలని… Read more

699

మెటా చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన పేరు మీదుగా డిజిటల్‌ కరెన్సీ తెచ్చే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మెటాలో అంతర్గత పనులు వేగంగా జరుగుతున్నాయంటూ

మెటా చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన పేరు మీదుగా డిజిటల్‌ కరెన్సీ తెచ్చే యోచనలో ఆయన ఉన్నట్లు… Read more

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనారిటీల కొరకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని శనివారం రోజున హాలియా లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయనున్న సందర్భంగా హాలియా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు టిఆర్ఎస్ పార్టీ

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనారిటీల కొరకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని శనివారం రోజున హాలియా లక్ష్మీనరసింహ… Read more

హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట గ్రామ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏడవల్లి నరేందర్ రెడ్డి గారి తల్లి ఏడవల్లి వసుమతి దేవి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా

హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట గ్రామ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏడవల్లి నరేందర్ రెడ్డి గారి తల్లి ఏడవల్లి వసుమతి దేవి గారి ప్రథమ… Read more

రాష్ట్రంలో ఉపాధి హామీ వేత‌నం పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రోజు వారీ వేత‌నాన్ని రూ. 245 నుంచి రూ. 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేత‌నాలు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.

హైద‌రాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ వేత‌నం పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రోజు వారీ వేత‌నాన్ని రూ. 245 నుంచి రూ.… Read more

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు.ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికలు, రాష్ట్ర రుణపరిమితి

Jagan Meets Modi : ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు.ముఖ్యంగా… Read more

రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో జరిగిన ఎన్ బి ఆర్ ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్సై, కానిస్టేబుల్ మరియు గ్రూప్ వన్ గ్రూప్ టూ, గ్రూప్ త్రీ,గ్రూప్ ఫోర్, వీఆర్వో, పంచాయతి సెక్రటరీ

రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో జరిగిన ఎన్ బి ఆర్ ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్సై, కానిస్టేబుల్ మరియు గ్రూప్… Read more

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిషికేషన్‌ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో కూడా అగ్నివీర్‌ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివ

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిషికేషన్‌… Read more