Entertainment

sdfgh0983

ఈ ఘటనలో ఇప్ప‌టి వ‌ర‌కూ 61 మంది ప్రయాణికులు మృతి చెందారు. మ‌రో 52 మంది గాయపడ్డార‌ని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక గవర్నర్ తెలిపారు.

కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాద స‌మ‌యంలో… Read more

adfg76543

గోడౌన్ లోపల కార్మికులు ఉన్నారన్న విషయం ఫైర్ ఫైటర్స్‌కి తెలియదు. మంటలు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి చూస్తే మృతదేహాలు కనిపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోడౌన్ కప్పు కూలిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది. సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గౌడౌన్‌ (Bhoiguda… Read more

Breaking-news-8

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో పెట్రో ధరలు పెరగడం ఇది ఏడోసారి. చమురు సంస్థలు తాజాగా పెట్రోల్ ధరను 80 పైసలు, డీజిల్ ధరను 70 పైసల చొప్పున పెంచుతూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చాయి. హైదరాబాద్ ఈ పెంపు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులను

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో పెట్రో ధరలు పెరగడం ఇది ఏడోసారి. చమురు సంస్థలు తాజాగా పెట్రోల్ ధరను 80 పైసలు, డీజిల్ ధరను 70 పైసల… Read more

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మ్యానిఫెస్టోలో 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, గిరిజనుల ఓట్లు వేయించుకొని, గద్దెనెక్కి 8 సంవత్సరాలు అవుతున్న నేటికీ అమలు చేయలేదు. రాష్

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మ్యానిఫెస్టోలో 12% రిజర్వేషన్… Read more

Breaking-news-8

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూర్‌ వద్ద వ్యాన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. జవ్వాదిమలై కొండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూర్‌ వద్ద వ్యాన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. జవ్వాదిమలై… Read more

Wedding Promos Pre Wedding Promos 4K Editing Wedding Invitations Cantct Us M. shrikanth 9346599470 Miryalaguda

Wedding Promos Pre Wedding Promos 4K Editing Wedding Invitations Cantct Us M. shrikanth 9346599470 Miryalaguda

Read more

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్‌… Read more

జిల్లా కేంద్రమైన అనంతపురం పట్టణ శివార్లలోని వడియంపేట గ్రామ సమీపంలో గురువారం గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు పోలీసులకు

జిల్లా కేంద్రమైన అనంతపురం పట్టణ శివార్లలోని వడియంపేట గ్రామ సమీపంలో గురువారం గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి… Read more