Local-News

త్రిపురారం మండలం త్రిపురారం మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు విద్యుత్ ట్రాన్స్ ఫారం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన.... ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు. స్థానిక ఎమ్మెల్యే

త్రిపురారం మండలం త్రిపురారం మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు విద్యుత్ ట్రాన్స్ ఫారం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా… Read more

మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన స్నేహ అనే యువతి ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. విషయం తెలుసుకున్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం స్నేహ చికిత్స పొందుతున్న బృంగి హాస్పిటల్ కి వెళ్లి పరామ

మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన స్నేహ అనే యువతి ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. విషయం తెలుసుకున్న… Read more

kcrambedkar

అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశ పురోగమనానికి బాబా సాహెబ్ పునాదులు వేశారంటూ మహనీయుడి సేవలను సీఎం స్మరించుకున్నారు.

అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశ పురోగమనానికి బాబా సాహెబ్ పునాదులు వేశారంటూ… Read more

కోసిగి మండలం లోని జుమ్మలదిన్ని గ్రామంలో టిడిపి కార్యకర్త పెళ్ళి కి హజరై నవదంపతులను ఆశీర్వాదించిన పాలకుర్తి దివాకర్ రెడ్డి.

కోసిగి మండలం లోని జుమ్మలదిన్ని గ్రామంలో టిడిపి కార్యకర్త పెళ్ళి కి హజరై నవదంపతులను ఆశీర్వాదించిన మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్… Read more

undefined

మద్యం రక్కసి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. రోజూ తాగి ఇంటికి రావొద్దని ప్రశ్నించిన కుమార్తెలపై ఆ కిరాతకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కర్రతో తన ఇద్దరు కుమార్తెలతో దారుణంగా కొట్టి చంపాడు.

మద్యం రక్కసి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. రోజూ తాగి ఇంటికి రావొద్దని ప్రశ్నించిన కుమార్తెలపై ఆ కిరాతకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కర్రతో తన ఇద్దరు… Read more

టీడీపీ మహానాడు సందర్భంగా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. ప్రజలందరూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు. మహానాడు కార్యక్రమానికి వెళ్లే వాహనాల మార్గా

టీడీపీ మహానాడు సందర్భంగా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. ప్రజలందరూ… Read more

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఖానాపురం కాలేజీ సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఖానాపురం కాలేజీ సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు.… Read more

AP: కార్మిక సంఘాల నాయకులతో పురపాలకశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయాలని పురపాలక కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించడంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది

AP: కార్మిక సంఘాల నాయకులతో పురపాలకశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక… Read more