ట్రెండింగ్

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ నిషేధిత పొగాకు గంజాయి,గుట్కా,పాన్ మసాలా లాంటి పదార్దాలను అక్రమ రవాణా జరగకుండా నల్లగొండ జిల్లా పోలీసులు నిరంతరం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారని జిల్లా యస్.పి గారు తెలిపారు.

*ప్రభుత్వ నిషేధిత గుట్కా మరియు అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నేరస్తులను అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు.* జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి IPS. *… Read more

నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో టీబీ వ్యాధిపై ఆవార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ మరియు డాక్టర్ బిల్లా విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజలకు టి.బి వ్యాధిపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. అనంతరం కౌన్

నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో టీబీ వ్యాధిపై ఆవార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ మరియు డాక్టర్… Read more

ఇటీవల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగివచ్చిన మాజి ఆప్కాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ యడవెల్లి విజయేంద్ర రెడ్డి గారిని హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట వారి నివాసంలో కలిసి స్వాగతం తెలియజేసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు వర్ర వెంకట రెడ్డి దం

ఇటీవల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగివచ్చిన మాజి ఆప్కాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ యడవెల్లి విజయేంద్ర రెడ్డి గారిని హాలియా మున్సిపాలిటీ… Read more

imrankhan

పాకిస్తాన్ లోని పంజాబ్‌ సీఎం ఉస్మాన్ బుజ్దార్‌....ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. ఓటింగ్‌కు ముందే రాజీనామా చేశారు.

పాకిస్తాన్​ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు జరిగాయి. ప్రధాని ఇమ్రాన్ ​ఖాన్​పై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు.… Read more

SDFG76543

ప్రపంచంలోనే సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ ఈ ఏడాదీ తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 146 దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ తొలిస్థానంలో నిలవడం వరుసగా ఇది ఐదో ఏడాది కావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ ఏడాది కూడా అఫ్గనిస్థాన్ చివరి స్థానంలో ఉండగా.. తర్వాత లెబనాన్, వెను

ప్రపంచంలోనే సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ ఈ ఏడాదీ తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 146 దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ తొలిస్థానంలో నిలవడం… Read more

minacollege

పేద మరియు మధ్యతరగతి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్య అందిస్తూ 2008లో మిర్యాలగూడలో స్థాపించబడిన మీన ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్స్ లో శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి.

పేద మరియు మధ్యతరగతి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్య అందిస్తూ 2008లో మిర్యాలగూడలో స్థాపించబడిన మీన ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్స్… Read more

minacollege

పేద మరియు మధ్యతరగతి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్య అందిస్తూ 2008లో మిర్యాలగూడలో స్థాపించబడిన మీన ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్స్ లో శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి.

పేద మరియు మధ్యతరగతి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్య అందిస్తూ 2008లో మిర్యాలగూడలో స్థాపించబడిన మీన ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్స్… Read more

ఇటీవల ఆంజనేయులు తండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు గారి భార్య విజయ లక్ష్మి గారు గాయపడటం జరిగింది ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు జై వీర్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి బాధితురాలిని పరామర్శించడం జరిగింది.

ఇటీవల ఆంజనేయులు తండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు గారి భార్య విజయ లక్ష్మి గారు గాయపడటం జరిగింది ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్… Read more

నాగారం మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవం వీరభద్ర స్వామి మరియు ఎల్లమ్మ పండగ నిర్వహిస్తున్నారు. నాగారం జెడ్పీటీసీ కడియం ఇందిరా పరమేశ్వర్ పండుగ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారి కృప వలన అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిట

నాగారం మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవం వీరభద్ర స్వామి మరియు ఎల్లమ్మ పండగ నిర్వహిస్తున్నారు. నాగారం జెడ్పీటీసీ కడియం ఇందిరా పరమేశ్వర్ పండుగ మహోత్సవంలో… Read more