సీఎం సహయనిది- LOC ద్వారా 5 లక్షల రూపాయల సహాయం
మిర్యాలగూడ పట్టణ పరిదిలోని నంది పహాడ్ (వార్డ్-11)కు చెందిన మల్లికంటి చందు గారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి లో చేరడం జరిగింది.
- By khaja --
- Wednesday, 22 Jun, 2022
మిర్యాలగూడ పట్టణ పరిదిలోని నంది పహాడ్ (వార్డ్-11)కు చెందిన మల్లికంటి చందు గారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి లో చేరడం జరిగింది. చికిస్త నిమిత్తం గౌరవ శాసన సబ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు సీఎం సహయనిది- LOC ద్వారా 5 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయించారు అట్టి చెక్కును ఈరోజు హైదరాబాద్ లోని ఎమ్మేల్యే కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేసారు.
khaja