కంపించిన భూమి: బయటకు పరుగులు తీసిన ప్రజలు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామంలో సుమారు ఐదు సెకన్లపాటు కంపించిన భూమి. పలు ఇళ్లకు నేర్రెలు, కింద బడిన ఇంట్లోని వంట సామాను, ఉలిక్కిపడ్డ మూగజీవాలు, ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసిన గ్రామ ప్రజలు.
- By khaja --
- Saturday, 18 Jun, 2022
ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామంలో సుమారు ఐదు సెకన్లపాటు కంపించిన భూమి. పలు ఇళ్లకు నేర్రెలు, కింద బడిన ఇంట్లోని వంట సామాను, ఉలిక్కిపడ్డ మూగజీవాలు, ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసిన గ్రామ ప్రజలు. ఆందోళనలో మాది రెడ్డిపాలెం వాసులు...!!
khaja