Entertainment

imrankhan

పాకిస్తాన్ లోని పంజాబ్‌ సీఎం ఉస్మాన్ బుజ్దార్‌....ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. ఓటింగ్‌కు ముందే రాజీనామా చేశారు.

పాకిస్తాన్​ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు జరిగాయి. ప్రధాని ఇమ్రాన్ ​ఖాన్​పై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు.… Read more

Read more
siddipetatalli

భూమి విక్రయించగా వచ్చిన డబ్బులు మొత్తం తనకు ఇవ్వలేదని సిద్ధిపేట జిల్లాలో ఓ కొడుకు కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రిని కర్రతో కొట్టి గాయపరిచాడు. కొడుకు ఒడిగట్టిన కిరాతకానికి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణపాయస్థితిలో

కన్నతల్లి పాలిట కన్న కొడుకే కాలయముడయ్యాడు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో కన్నతల్లికి నిప్పంటించాడు. అడ్డొచ్చిన తండ్రిని కర్రతో అతి దారుణంగా… Read more

Breaking-news-8

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో పెట్రో ధరలు పెరగడం ఇది ఏడోసారి. చమురు సంస్థలు తాజాగా పెట్రోల్ ధరను 80 పైసలు, డీజిల్ ధరను 70 పైసల చొప్పున పెంచుతూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చాయి. హైదరాబాద్ ఈ పెంపు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులను

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో పెట్రో ధరలు పెరగడం ఇది ఏడోసారి. చమురు సంస్థలు తాజాగా పెట్రోల్ ధరను 80 పైసలు, డీజిల్ ధరను 70 పైసల… Read more

మండలంలోని అన్ని గ్రామాలలో నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను ఆరోపించారు, ఈ సందర్భంగా మంగళవారం స్థానికంగా ఎంపీడీవో కు వినతిప

మండలంలోని అన్ని గ్రామాలలో నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని,… Read more

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మ్యానిఫెస్టోలో 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, గిరిజనుల ఓట్లు వేయించుకొని, గద్దెనెక్కి 8 సంవత్సరాలు అవుతున్న నేటికీ అమలు చేయలేదు. రాష్

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మ్యానిఫెస్టోలో 12% రిజర్వేషన్… Read more

ఇటీవల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగివచ్చిన మాజి ఆప్కాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ యడవెల్లి విజయేంద్ర రెడ్డి గారిని హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట వారి నివాసంలో కలిసి స్వాగతం తెలియజేసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు వర్ర వెంకట రెడ్డి దం

ఇటీవల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగివచ్చిన మాజి ఆప్కాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ యడవెల్లి విజయేంద్ర రెడ్డి గారిని హాలియా మున్సిపాలిటీ… Read more

నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో టీబీ వ్యాధిపై ఆవార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ మరియు డాక్టర్ బిల్లా విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజలకు టి.బి వ్యాధిపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. అనంతరం కౌన్

నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో టీబీ వ్యాధిపై ఆవార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ మరియు డాక్టర్… Read more

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ నిషేధిత పొగాకు గంజాయి,గుట్కా,పాన్ మసాలా లాంటి పదార్దాలను అక్రమ రవాణా జరగకుండా నల్లగొండ జిల్లా పోలీసులు నిరంతరం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారని జిల్లా యస్.పి గారు తెలిపారు.

*ప్రభుత్వ నిషేధిత గుట్కా మరియు అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నేరస్తులను అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు.* జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి IPS. *… Read more