Local-News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ లైన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. స్తంభం ఎక్కి పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు

దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ లైన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. స్తంభం ఎక్కి పనిచేస్తుండగా… Read more