Local-News

భువనగిరి మండల పరిధిలోని సిరివేణికుంట గ్రామానికి చెందిన నాగు శ్రీలత ఇటీవలే మరణించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్ మంగళవారం వారి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు.

భువనగిరి మండల పరిధిలోని సిరివేణికుంట గ్రామానికి చెందిన నాగు శ్రీలత ఇటీవలే మరణించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్… Read more

నంద్యాల పట్టణ శివారులో కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్ర ను కొందరు దుండగులు అటకాయించి ఆటోలో కిడ్నాప్ చేశారు.

నంద్యాల పట్టణ శివారులో కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్యకు గురయ్యాడు.

నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో… Read more