Local-News

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో మరోసారి చిరుత పులి కలకలం రేకెత్తించన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. విట్లంపల్లిలో తెల్లవారుజామున రైతు కేశవ దొడ్లో ఆవు దూడ పై దాడి చేసి చిరుత ఆవుదూడ ను చంపుకు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో మరోసారి చిరుత పులి కలకలం రేకెత్తించన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. విట్లంపల్లిలో తెల్లవారుజామున రైతు కేశవ దొడ్లో… Read more

దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా నుంచి పెద్ద ఎత్తున నకిలీ పేర్లను ఏరిపారేశారు. ఒకే పేరు, ఒకే ఫొటోతో ఒకటికి మించి ఉన్న వాటిని తొలగించారు. గడిచిన ఏడు నెలల్లో ఇలా మొత్తం మీద కోటి మంది పేర్లను తొలగించడం లేదా సరిదిద్దడం చేసినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఒకే పేరు, ఒకే ఫొటో కలిగిన డూప్లికేట్ పేర్ల తొలగింపు

దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ జాబితా ప్రక్షాళన ధ్రువీకరించుకున్న తర్వాతే తొలగించినట్టు స్పష్టీకరణ

Read more

బిజెపి ప్రచారంలో పాల్గొన్న నల్లగొండ నియోజకవర్గ బిజెపి నాయకురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మునుగోడు మండలం జమిస్తాన్ పల్లిలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో నల్లగొండ నియోజకవర్గ బిజెపి… Read more

బిజెపి ప్రచారంలో పాల్గొన్న హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీజేపి అభ్యర్ధి కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని… Read more

సద్గురు మధుసూధన సాయికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే.

ఆసిఫాబాద్: హైదరాబాదు నుండి కాగజ్ నగర్ కు హెలికాప్టర్లో బుధవారం విచ్చేసిన, శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిధి సద్గురు మధుసూదన సాయికి సిర్పూర్ ఎమ్మెల్యే… Read more