Entertainment

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువగానే

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే… Read more

సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి సాయి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బళ్లారి చౌరస్తాలోని ఉల్చాల రోడ్డులో గల వీక్షిత క్లినిక్ నందు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్.మిథున్ కుమార్ రెడ్డి పర్య

సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి సాయి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బళ్లారి… Read more

ఆంధ్ర,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లా, కోసిగి మండలం పరిధిలోని అగసనూరు గ్రామ సమీపంలో ఉన్న ఆర్ డి ఎస్ (రాజోలి బండ నీటి మళ్ళింపు పథకం) ( రాజోలి బండ డైవర్షన్ స్కీం ) ఆనకట్టను సందర్శించి

ఆంధ్ర,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లా, కోసిగి మండలం పరిధిలోని అగసనూరు గ్రామ సమీపంలో ఉన్న ఆర్ డి ఎస్ (రాజోలి బండ నీటి మళ్ళింపు… Read more

భార్య దివ్య (32)ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన భర్త దీపక్ కుమార్(40). అర్ధరాత్రి జరిగిన సంఘటన, దంపతులకీ అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం కలదు. ఉప్పల్ పోలీసుల అదుపులో దిలీప్ కుమార్, దివ్య బాడీని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు.

భార్య దివ్య (32)ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన భర్త దీపక్ కుమార్(40). అర్ధరాత్రి జరిగిన సంఘటన, దంపతులకీ అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం… Read more

ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సెప్టెంబర్ 6వ తేదీన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్రందన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు.

అగ్రిగోల్డ్ బాధితులు మళ్లీ ఉద్యమబాట పడుతున్నారు. సెప్టెంబర్ ఆరో తేదీన భారీ ప్రదర్శనకు సిద్ధమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ బాధితులు… Read more

నాగోబా జాతరకు హాజరైన మంత్రులు

గిరిజనులు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించే నాగోబా జాతరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. గిరిజన… Read more