sharmilakallu-1676444569

తాటి కల్లు తాగిన వైఎస్ షర్మిల..

తాటి కల్లు తాగిన వైఎస్ షర్మిల..

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎఎస్ షర్మిల పాదయాత్ర జనగామ జిల్లా పాలకుర్తి చేరుకుంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గీత కార్మికుడి కోరిక మేరకు తాటి కల్లు రుచి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఆమెకు ఓ గీత కార్మికుడు తారపడ్డారు. అతను నడుముకు మోకు కట్టుకుని, చేతిలో కల్లు లొట్టితో ఉన్నాడు. మేడం కాస్త కల్లు రుచి చూడండి అని అతను కోరగా.. ఆమె తాటి కల్లు రుచి చూశారు.


Comment As:

Comment (0)