దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్
దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతోంది. రోజు రోజుకు వీటి సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వీటి వినియోగం బాగా పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రజా రావాణా సంస్థలు కూడా వీటికే ఓటు వేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజా రవాణాలో భాగమయ్యాయి. ఆ కోవాలోనే ఓ అధునాతన బస్సు అందుబాటులోకి వచ్చింది.