blooddonation-1676359508

పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం

పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం

నంద్యాలలో ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరుడు సూర్య తేజ్ మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని ,రక్తం సమయానికి అందక ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆపదలో ఉన్నవారికి రక్తం అందించాలనే ఉద్దేశంతోనే రిసెప్షన్ ఫంక్షన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నూతన వరుడు సూర్యదేజ్ పెళ్లి బట్టల్లోనే రక్తదానాన్ని చేశారు.


Comment As:

Comment (0)