రావులపాటి వెంకటయ్య ని పరమర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జైవీర్ రెడ్డి గారు
పురుగుల మందు తాగి ఆదిత్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిలకపురం వాస్తవ్యులు multi purpose worker రావులపాటి వెంకటయ్యని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందురు జైవీర్ రెడ్డి గారు
- By khaja --
- Sunday, 13 Mar, 2022
పురుగుల మందు తాగి ఆదిత్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిలకపురం వాస్తవ్యులు multi purpose worker రావులపాటి వెంకటయ్యని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందురు జైవీర్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గౌని రాజరమేష్ తిరుమలగిరి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంసాని చంద్రశేఖర్ యాదవ్, బోయగూడెం MPTC శ్రీధర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కరెడ్ల నర్సింహ తదితరులు పరామర్శించారు.
khaja